Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం

IMG 20250311 WA0028

*ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం*

ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. కూటమి అభ్యర్థుల ఐదుగురి నామినేషన్లకు మంగళవారం అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీలో ఉన్నారు. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీలో దిగనున్నారు.

Exit mobile version