Site icon PRASHNA AYUDHAM

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు?

IMG 20250626 WA1034

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు?

TG: 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై CM రేవంత్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది JAN, FEBలో యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరిగిన మహా కుంభమేళాను రాష్ట్ర అధికారులు బృందం సందర్శించి ఓ నివేదికను రూపొందించింది. దాని ఆధారంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. 2015 పుష్కరాల్లో 4.5 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా ఈ ఏడాది ఆ సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

Exit mobile version