Site icon PRASHNA AYUDHAM

పార్సేఘఢ్‌లో నలుగురు మావోయిస్టుల అరెస్టు

IMG 20250625 WA2580

పార్సేఘఢ్‌లో నలుగురు మావోయిస్టుల అరెస్టు

ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లా పార్సేఘఢ్‌లో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైనవారు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్‌లుగా గుర్తించారు. వీరిపై IED దాడుల ఆరోపణలు ఉన్నాయి. రహస్య సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్, CRPF సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి వారిని పట్టుకున్నారు

Exit mobile version