అశోక్ నగర్ కాలనీ వినాయక నగర్ కాలనీలో తీవ్ర నీటి ఎద్దటి

అశోక్ నగర్ కాలనీ వినాయక నగర్ కాలనీలో తీవ్ర నీటి ఎద్దటి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

అశోక్ నగర్ కాలనీ వినాయక నగర్ లో తీవ్ర నీటి ఎద్దటి నెలకొంది ఈ సమయంలో 15 వార్డు బిజెపి నాయకుడు భూమేష్ యాదవ్ ఉచిత నీటి సరఫరా చేయడం జరుగుతుంది. 15వ వార్డ్ ప్రజలందరూ భూమేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో 15 వార్డు ప్రజలు కరుణాకర్ రెడ్డి మరియు విక్కీ సామల ప్రవీణ్ మరియు నర్సయ్య మరియు ఆకుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now