Site icon PRASHNA AYUDHAM

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారేఆదినారాయణ

IMG 20250103 WA0101

ములకలపల్లి(ప్రశ్నఆయుధం)జనవరి 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అశ్వరావుపేట తీసుకొని శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఆధునిక భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంస్కర్త ఉద్యమశి లి చరిత్ర కలిగిన సావిత్రిబాయి పూలే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. మేధావులు విద్యావంతులు ఆనందం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి మాజీ సర్పంచ్ కారం సుధీర్ సబ్ ఇన్స్పెక్టర్ కిన్నెర రాజశేఖర్ అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Exit mobile version