సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ

ములకలపల్లి (ప్రశ్నఆయుధం) జనవరి 03 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో నీ రైతు వేదిక 100 వల్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిదర మంజూరు చేసిన 12 లక్షల పైన విలువైన 36 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన  అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వైద్యం కోరుకు నన్ను నేరుగా సంప్రదిస్తే మెరుగైన వైద్యం జరిగేలా చొరవ తీసుకుంటాను  అన్నారు. అయితే ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలపై మమేకమై ఏ ఇబ్బంది కలవకుండా చొరవ తీసుకుంటారన్నారు. వైద్యం అనేది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మీకు మాత్రం ఏ ఇబ్బంది కూడా ఉండదని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండూర్ తాండ్ర ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి సబ్ ఇన్స్పెక్టర్ కిన్నెర రాజశేఖర్ ఆర్ ఐ సత్యవతి నాయకులు కరటూరి కృష్ణ మాజీ సర్పంచులు కారం సుధీర్ సున్నం సుధాకర్ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీటీసీలు తాటి తులసి .సున్నం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ ములకలపల్లి మండల యూత్ అధ్యక్షులు కొడిమే వంశి లుసునీత సురబ్ రాజేష్ సాధం శ్రీనివాస్ పరిక ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా సోయం నాగరాజు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now