admin admin

కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిల్చింది

కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది ప్రజలకు తీవ్ర నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్ కాక రమేష్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి మొండిచేయి చూపుతూ తీవ్ర ...

మండలంలో ఉన్న ప్రతి పంచాయితి లో తక్షణమే పారిశుద్ధ్య పనులుచేపట్టాలి

చర్ల:మండలంలో ఉన్న ప్రతీ పంచాయతీ లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. తద్వారా ప్రజలు ప్రాణాలను కాపాడాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి విష జ్వరాలనుండి ప్రజలను రక్షించాలి. మండలంలో ఉన్న అన్ని ...

మండలంలో ఉన్న ప్రతి పంచాయితి లోతక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలి

చర్ల.మండలంలో ఉన్న ప్రతీ పంచాయతీ లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. తద్వారా ప్రజలు ప్రాణాలను కాపాడాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి విష జ్వరాలనుండి ప్రజలను రక్షించాలి. మండలంలో ఉన్న అన్ని ...

కేంద్ర బడ్జెట్ పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన.

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యంరూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం ...

మున్సిపల్ కమిషనర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజా మల్లయ్య లంచం డిమాండ్ చేసి తీసుకునందుకు అరెస్ట్ చేసిన ఏసీబీకి అధికారులు.హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఎనిశెట్టి సుదర్శన్ అనే వ్యక్తి ...

శ్రీ మార్ట్ లో అగ్నిప్రమాదo.

నిజామాబాద్ ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై23 నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల శ్రీ మార్ట్ లో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ...

కేంద్ర బడ్జెట్.. నిర్మలాసీతారామన్ రికార్డ్..

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై 3 NDA ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ...

1500 మంది టీచర్లకు పదోన్నతులు?

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై 3 తెలంగాణలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. ఖాళీలకు సంబంధించి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని ...

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై 23 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు ...

ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల సవరణ.. ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై23 తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించింది. ఆరోగ్యశ్రీ లో ఉన్న‌ 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30 జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరలు మారలేదు. అదే సమయంలో ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 చికిత్సలను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే, ఆరోగ్యశ్రీలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.600 కోట్ల అదనపు వ్యయం పెరిగిందన్నారు. కాగా, ఆరోగ్యశ్రీతో 79 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని… ఈ కొత్త విధానాలతో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకుంటామన్నారు.