BINGI SWAMY

బింగి స్వామి 2008 నుండి వివిధ ప్రముఖ మీడియా సంస్థలతో తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తూ అనుభవాన్ని పెంపొందించుకున్నారు. ఆయన మొదటగా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ రిపోర్టర్‌గా I న్యూస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు, అక్కడ ప్రజల సమస్యలను సేకరించి, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తన ప్రతిభను చాటారు. అంతకుముందు, ఆయన సాక్షి పత్రికలో కూడా స్ట్రింగ్ ఆపరేషన్ రిపోర్టర్‌గా పని చేశారు. ప్రజా సమస్యలను కవర్ చేయడం ద్వారా సమగ్ర అనుభవాన్ని పొందారు. ఈ అనుభవం ద్వారా ఆయన ఫీల్డ్ రిపోర్టింగ్‌లో మరింత నైపుణ్యం సాధించారు. HMTV చానెల్‌లో స్టాఫర్ రిపోర్టర్‌గా చేరిన తరువాత, ఆయన వార్తా సేకరణలో మరింత లోతైన అవగాహనను పొందారు. ముఖ్యంగా రాజకీయాలు, సంఘటనలు, సామాజిక అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషణలో దిట్టగా నిలిచారు. 4 సైట్ పత్రికలో పాత మెదక్ జిల్లాలో స్టాఫర్ రిపోర్టర్‌గా పనిచేశారు, అక్కడ స్థానిక ప్రజలకు ముఖ్యమైన వార్తలను అందించారు. తన పని ద్వారా ప్రజా సమస్యలను వెలికితీసి వాటిని పరిష్కరించడంలో సహకరించే ప్రయత్నం చేశారు. రాజ్ న్యూస్‌లో మెదక్ పాత జిల్లాలో ఇన్‌ఛార్జ్ రిపోర్టర్‌గా కూడా పని చేసి, పలు గ్రామాల నుంచి వార్తలు సేకరించారు. అదనంగా, కొన్ని స్థానిక కేబుల్ ఛానెల్స్ మరియు డిజిటల్ మీడియా సంస్థలలో కూడా పని చేశారు. ఈ విధంగా, బింగి స్వామి పలు మీడియా సంస్థల్లో విలక్షణ పాత్రలను పోషించి, అనేక అంశాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి: సీఎం రేవంత్

ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి……..అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం………కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ...

సిరిసిల్ల.మున్సిపల్‌ కార్యాలయానికి కరెంట్

  సిరిసిల్ల.మున్సిపల్‌ కార్యాలయానికి కరెంట్ కట్…సెస్‌కు రూ.4 కోట్ల 58 లక్షల విద్యుత్ బకాయి ఉన్న మున్సిపల్………రూ.2 కోట్ల చెక్ ఇవ్వడంతో కరెంట్ కనెక్షన్ ఇచ్చిన సెస్ అధికారులు……….. .

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్

తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈనెల 26న ఈ పథకం ప్రారంభం కానుండగా.. అందుకు సంబంధించిన కసరత్తు ...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2001 -02 ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు  22 ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉంది    ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల ...

ఎస్సై,కానిస్టేబుల్.ట్రయాంగిల్..డెత్ మిస్టరీ

*కలకలం రేపుతున్న మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి* కామారెడ్డి జిల్లా: పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేగిపింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి అదృశ్యం కావడం.. అయితే ...

ఆత్మహత్యల వెనుక అసలు రహస్యం….. !

  ఒక మనిషి సాధారణంగా చనిపోవడం అనేది అసాధ్యమైన ముచ్చట, ఒకవేళ మరెవరి బలవంతం వల్ల కూడా చనిపోవడం అనే ఆలోచన రావడం పట్ల కొంతవరకు బలమైన కారణం కావచ్చు కానీ అది ...

ఘనంగా బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ సంఘ ప్రమాణ స్వీకారం

  నాదర్ గుల్ లోని బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ సంఘం ప్రమా ణ స్వీకార కార్యక్రమం సంఘ భవనం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కురుమేటి శ్రీనివాస్ శర్మ ,ప్రధాన ...

గంట ముందు అసెంబ్లీకి సిఎం రేవంత్

గంట ముందే అసెంబ్లీకి సీఎం రేవంత్‌ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంనేడు భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ ఈ చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలకు  దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్

ముంబై బోట్ ప్రమాదంలో 13కి చేరిన మృతుల సంఖ్య..

  ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ఫెర్రీని ఢీకొట్టిన బోటు 13 మంది మృతిచెందగా.. 101 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది… ముంబై బోటు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య ...

చంచల్ గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదల

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో ...