Donthi Mahesh

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ...

ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల జోరు..

*మున్సిపాలిటీ అవుతుందన్న ప్రచారంతో ఇష్టానుసారంగా ఇంటి నెంబర్ల కేటాయింపు* *అధికారుల ప్రోత్సాహంతో వందల సంఖ్యలో నిర్మాణాలు* *నోటీసులతో సరిపెడుతున్న అధికారులు* *అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి అయోమయం* *పటాన్ చెరు మండలంలో ...

పోలీసు సేవల క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ లో రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నర్సాపూర్: జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి

మెదక్, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీసు సేవల క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ లో అన్ని జిల్లాల్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపికైందని, రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ ...

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ...

రైతులు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించాలి: ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించాలని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలంలోని ...

భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు రాజీవ్ గాంధీ: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్

మెదక్/నర్సాపూర్, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకుడు, దేశ సౌభ్రాదృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు భారతరత్న ...

భారత్ లో సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశానికి సాంకేతికతను తీసుకుని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్‌ గాంధీనేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ...

అక్రమంగా తరలిస్తున్న 40 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి ప్రతినిధి, మే 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): లారీలో అక్రమంగా 40 టన్నుల పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పోచాపూర్ ...

సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, మే 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 23న జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ...

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని సన్మానించిన నాయకులు

సంగారెడ్డి, మే 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం సంగారెడ్డి నియోజకవర్గ పెద్దాపూర్ పట్నం హైవే బంకేట్ ...