Katyada Bapurao
రాక్వుడ్ స్కూల్ సమీపంలో కాల్పుల కలకలం
రాక్వుడ్ స్కూల్ సమీపంలో కాల్పుల కలకలం గోరక్షకుడు సోను సింగ్పై ఇబ్రహీం కాల్పులు – తీవ్ర గాయాలు మేడ్చల్ జిల్లా పోచారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 23: పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ...
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల తాసిల్దార్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల తాసిల్దార్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము విధులలో భాగంగా గ్రామాల సందర్శన తాసిల్దార్ జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ ...
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి ఉపయోగపడే వస్తువు వితరణ
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి ఉపయోగపడే వస్తువు వితరణ వితరణ చేసిన షఫీ ఖాన్ ని అభినందించిన గ్రామస్తులు జమ్మికుంట ఇల్లందకుంట,అక్టోబర్22 ప్రశ్న ఆయుధం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ ప్రజల ...
క్షేత్ర సందర్శన కిసాన్ కంపాస్ యాప్ పై రైతులకు అవగాహన
క్షేత్ర సందర్శన కిసాన్ కంపాస్ యాప్ పై రైతులకు అవగాహన హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం బుధవారం రోజున క్షేత్ర సందర్శనలో భాగంగా ...
శ్రీ జగదాచార్యుడు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఘనంగా జన్మదిన వేడుకలు
శ్రీ జగదాచార్యుడు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఘనంగా జన్మదిన వేడుకలు వికాస తరంగిణి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు జమ్మికుంట అక్టోబర్ 22 ప్రశ్న ...
శమీర్పేట్లో ఆశ్రమం బాలుడు అదృశ్యం
శమీర్పేట్లో ఆశ్రమం బాలుడు అదృశ్యం క్రిస్టన్ ఆశ్రమం (స్పెషల్ హోమ్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్)లో నివసించే బాలుడు కనిపించకపోవడం కలకలం అదృశ్యమైన బాలుడు అకాష్ (14), మానసిక వికలాంగుడు క్రీమ్ చొక్కా, నీలం ...
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాదక ద్రవ్యాల నియంత్రనకు చైతన్యం కార్యక్రమం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 22 కొత్తగూడెం ...
రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు..!
ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..! రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు..! రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ...
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం.!!
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం.!! ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు..! వరంగల్ జిల్లా:అక్టోబర్ 22 ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు ...
దుర్గం పంచాయతీ సెక్రటరీపై కార్మికుల ఆరోపణలు – ‘వేతనాల్లో భారీ తేడాలు’
దుర్గం పంచాయతీ సెక్రటరీపై కార్మికుల ఆరోపణలు – ‘వేతనాల్లో భారీ తేడాలు’ గాంధారిలో మల్టీపర్పస్ వర్కర్ల ధర్నా – వేతన దోపిడీపై తీవ్ర ఆగ్రహం దుర్గం పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల దోపిడీపై ...