MOJESH MALLELA

మల్లెలా మొజేశ్ రాజు 2012 నుండి వివిధ మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందిస్తూ అనుభవాన్ని పెంపొందించుకున్నారు. ఆయన మానతెలంగాణ పత్రికలో తన కెరీర్‌ను ప్రారంభించి, స్థానిక వార్తల సేకరణలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సమస్యలను అర్ధం చేసుకుని వాటిని వార్తలుగా మార్చడంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. తర్వాత ఇండియా నౌ పత్రికలో కూడా పని చేయడం ద్వారా మొజేశ్ రాజు తన పరిజ్ఞానాన్ని విస్తరించుకున్నారు. ప్రత్యేకించి పలు సామాజిక మరియు రాజకీయ అంశాలను సవివరంగా కవర్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై NTV చానెల్‌లో పని చేసి, వార్తా సేకరణ, నిర్మాణం మరియు ప్రస్తుత వ్యవస్థలపై విశ్లేషణలో దిట్టగా నిలిచారు. ఆయనకు ప్రదేశిక మరియు జాతీయ స్థాయి వార్తా సేకరణలో మంచి అనుభవం ఉంది, ఇది ఆయన జర్నలిజం కెరీర్‌కు గొప్ప మైలురాయిగా మారింది. మొజేశ్ రాజు అనంతరం M4News ఛానెల్‌లో చేరి, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలతోనూ పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరుచుకుంటూ, వారి సమస్యలను త్వరగా వెలికితీసి వాటికి స్పందన కలిగించే విధంగా పనిచేశారు. ఈ విధంగా, మల్లెలా మొజేశ్ రాజు పలు మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందించి, విశేషమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

బాసరను ఎప్పటికప్పుడు పరవేక్షిస్తున్న ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండల కేంద్రంలో గత మూడు రోజుల కురుస్తున్న కుంభకోణ వర్షానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అప్రమత్తమై స్థానిక అధికారులకు ఆదేశించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు ...

బాసర పోలీస్ రెవెన్యూ అధికారుల నిరంతర కృషి అమోఘం

నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండలంలోని  మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి  రెవెన్యూ అధికారులు మరి పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఎలాంటి ఇబ్బందులు  ...

బాసర లో నిండా మునిగిన ఎస్బిఐ బ్యాంకు

నిర్మల్ జిల్లా బాసర…. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి పుంగిపొర్లుతుంటే మరోపక్క గ్రామంలో ఉన్న ఎస్బిఐ బ్యాంకు లోకి నీళ్లు చేరాయి ఎస్బిఐ అధికారులు  హుటా హుటిగా నీళ్లను బయటికి ...

మానవత్వం చాటుకున్న గంగా పుత్రులు

బాసరలో హరిహర కాటేజీ లో చిక్కుకున్న నలుగురు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన బాసర గంగపుత్ర సంఘం సభ్యులు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులను అభినందించిన గ్రామ ప్రజలు మరియు ...

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నిరంతరం కృషి చేస్తున్న అధికారులు

ఉగ్రరూపం దాల్చిన గోదావరి… @ ఘట్ల పైకి వరద నీరు… @ ప్రమాద స్థాయిని దాటె అవకాశం ప్రశ్న ఆయుధం..బాసర: ఎగువన ఎడతెరిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని ...

బాసర లో వలసలతో జోరు అందుకున్న కాంగ్రెస్ పార్టీ

నిర్మల్ జిల్లా….బాసర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ గ్రామపంచాయతీ మెంబర్ మోనాజి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాసర మాజీ ...

నిర్మల్ జిల్లా బాసర.. త్రిబుల్ ఐటీ విద్యార్థులకు మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల

*మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి*   *యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మానవ హారం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి ...

బాసర మండల కేంద్రంలో బోయగల్లీ లో త్రాగు నీళ్ల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు

బాసరలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు..   అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి.గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీవాసులు.గత ...

బాసర గోదావరి లో మహిళ ఆత్మహత్య ప్రయత్నం కాపాడిన స్థానిక కానిస్టేబుల్

నిర్మల్ జిల్లా//బాసర   బాసర గోదావరిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్….   కుటుంబ కలహాలతో నవిపెట్ మండలంలో నివసిస్తున్న గున్నాల లింగవ్వ అనే మహిళా ఆత్మహత్య ...

బాసర నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కి సన్మానించిన బాసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మామ్మాయి రమేష్

నిర్మల్ జిల్లా//బాసర   బాసరలో ని ఆర్య వైశ్య సత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం….   సమావేశంలో హాజరైన ముదోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే లు నారాయణ రావు, పటేల్,విఠల్ ...

1236 Next