Naddi Sai

ఆ ఆఫీసు నిండా ఏజెంట్లే ఇసుక మాఫియాను అరికట్టని ఆ కార్యాలయ అధికారి

ఏజెంట్లు ఆఫీసులో అడ్డగోలు తిరుగుడు.. ఏజెంట్లతో సిబ్బంది దోస్తీ..? ప్రజలను పీడిస్తున్న ఏజెంట్ల వ్యవస్థ.. ఆనిశా అధికారులు దృష్టి సారించాలి. భద్రాచలం పట్టణంలో మోటార్ వెహికల్ తనిఖీ అధికారి కార్యాలయం కలదు. ఈ ...

మానవత్వం చాటుకున్న భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మరియు సిబ్బంది

భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న మాడుగుల సత్యనారాయణ హెచ్ జి నెంబర్ 901 భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడం జరిగింది. ఆమె ...

గ్రామపంచాయతీ విధి డ్రైనేజీ క్లీన్ చేయడమే కాదు దోమల నివారణ కూడా చేపట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పలు వీధుల్లో డ్రైనేజీ కాలువలు పూడికలు తీయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వీటిని గమనించిన గ్రామపంచాయతీ అధికారులు డ్రైనేజీ పూడికలు తీస్తున్నారు. అది ...

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి, రైతులకు ఇబ్బంది కలిగించవద్దు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి, రైతులకు ఇబ్బంది కలిగించవద్దు జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్సీ నవంబర్ ధాన్యం కొనుగోలులో ఎటువంటి అసౌకర్యం ...

జాతీయ సేవా శిబిరంలో ఉచిత వైద్యం మరియు వన మహోత్సవ కార్యక్రమం

ప్రశ్నఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 6 ఆరోగ్యమే మహాభాగ్యం అని నేటి సమాజానికి తెలియజేసే, ఒక వ్యవస్థను పరిచయం చేసే దిశగా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ...

పోలీసు అధికారులు సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి జిల్లా ఎస్పీ

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేశారు. కొత్తగూడెం ...

జిల్లా గ్రంధాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయంలో ...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్ నాచారం, గుండుగులపల్లి, దమ్మపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం ...

ఏజెన్సీ చట్టాలు భూస్వాములకు చుట్టాలుగా మారాయి

న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు చర్ల మండలం గోదారి పక్కనే ఉన్న కూర గడ్డ భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో ఉన్నాయని అవి ఆదివాసి ప్రజలకు పంచాలని ...

జిల్లా గ్రంధాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయంలో ...