rajipeta srikanth

రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథ కార్మికుడు మృతి

*రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథ కార్మికుడు మృతి* ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 30(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట మండలంలో చోటుచేసుకుంది. ...

శివ్వంపేట మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల ఊరేగింపు

శివ్వంపేట మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల ఊరేగింపు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 28(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా ...

రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన రైతు

రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన రైతు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 27(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల తాము సంతోషంగా ఉన్నామని రైతు వెంకటేశ్ తెలిపారు. ...

అంజన్న సన్నిధిలో భక్తుల సందండి

అంజన్న సన్నిధిలో భక్తుల సందండి ●స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ● రామాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం ● సత్యనారాయణ స్వామి మండపంలో సామూహిక వ్రతాలు నిర్వహించిన భక్తులు ప్రశ్న ఆయుధం ...

బురదమయమైన రహదారి వాహనదారుల ఇబ్బందులు

బురదమయమైన రహదారి వాహనదారుల ఇబ్బందులు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండలం అల్లీపూర్ తండాకు వెళ్లే రహదారి బురద మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ...

కొండపోచమ్మ కాలువ నిర్మాణం తో భూ నిర్వాసిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

*కొండపోచమ్మ కాలువ నిర్మాణం తో భూ నిర్వాసిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి* ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) కొండపోచమ్మ కాలువ నిర్మాణం తో భూములు కోల్పోతున్న రైతులకు ...

నర్సాపూర్ లో నల్లజెండాలతో బీజేపీ నాయకుల నిరసన

నర్సాపూర్ లో నల్లజెండాలతో బీజేపీ నాయకుల నిరసన ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం ...

శుక్రవారం సందర్భంగా సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

శుక్రవారం సందర్భంగా సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండల కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని సంతోషిమాత అమ్మవారి కి ...

అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు

అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న బోనాల పండుగ కోసం గ్రామ దేవతల దేవాలయ ...

14వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ ద్వారా ...