rajipeta srikanth

యువకుడు అదృశ్యం

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన చెన్నాపూర్ నవీన్ (21) అనే యువకుడు అదృశ్యమయ్యారు. బుధవారం పాలం వద్ద నుంచి ...

రుణమాఫీ సొమ్మును పంట పెట్టుబడికి వినియోగించుకోవాలి*

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) రుణమాఫీ డబ్బును పెట్టుబడి కోసం వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ రైతులకు సూచించారు. శివ్వంపేట మండలం గోమారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ...

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం……..

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం…….. ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని కొంతన్ పల్లి గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో ...

ఆరు గ్యారంటీ లను పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా తెలంగాణ బడ్జెట్

ఆరు గ్యారంటీ లను పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా తెలంగాణ బడ్జెట్ ●తెలంగాణలో రైతును రాజుగా చెయ్యడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీనేతృత్వంలోప్రజాప్రభుత్వం భారీ బడ్జెట్‌! ●కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి మామిడి ...

బిజిలిపూర్ దుర్గమ్మ గుడికి దారి సమస్య పరిష్కారం..

బిజిలిపూర్ దుర్గమ్మ గుడికి దారి సమస్య పరిష్కారం.. ◆అధికారుల చొరవతో పరిష్కారమైన భూసమస్య…. ◆తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దారికి హద్దులు ఏర్పాటు.. ◆సంతోషం వ్యక్తం చేసిన బిజిలిపూర్ ...

వంశపారంపర్యంగానే మాకు భూములోచ్చాయి…….

వంశపారంపర్యంగానే మాకు భూములోచ్చాయి……. ●బిజిలిపూర్ మహమ్మద్ ఆఫ్జల్ వివరణ.. ●ఆరోపణలు చేస్తున్న వారెవరో కూడ మాకు తెలువదు.. ●మావద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నాయని వెల్లడి.. ●మాపై వస్తున్న ఆరోపణలన్ని కూడ అవాస్తవమే.. ...

వంశపారంపర్యంగానే మాకు భూములోచ్చాయి……. ●బిజిలిపూర్ మహమ్మద్ ఆఫ్జల్ వివరణ.. ●ఆరోపణలు చేస్తున్న వారెవరో కూడ మాకు తెలువదు.. ●మావద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నాయని వెల్లడి.. ●మాపై వస్తున్న ఆరోపణలన్ని కూడ అవాస్తవమే.. ...

భూమి కబ్జా చేశారంటూ ఆందోళన

భూమి కబ్జా చేశారంటూ ఆందోళన ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) తాతల కాలం నాటి పట్టా భూమిని కాజేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు ...

బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు ●బగలాముఖీ ట్రస్ట్ పౌండర్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ●పీతవర్ణ వస్త్రాలు, పీతవర్ణ పుష్పాలతో అమ్మవారికి విశేష అలంకరణ ...

ఒకేచోట ఐదు మంది గురుమూర్తుల దర్శనం కోసమే గూడూరులో శ్రీగురుపీఠం నిర్మాణం…..

●శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్.. ●దుర్మార్గులను సన్మార్గంలో నడిపించిదే దత్తాత్రేయ అవతారమని వెల్లడి.. సనాతన ధర్మాన్ని పాటించడమే మనందరి కర్తవ్యమని సూచనలు.. ●గురుపౌర్ణమి సందర్బంగా శ్రీదత్తాత్రేయస్వామి, ...