rajipeta srikanth

శివకుమార్ గౌడ్ సామాజిక సేవలు ఎంతో గొప్పవి…..

●కృషి విజ్ఞాన్ సంస్థ చైర్మన్ రాచకొండ లక్ష్మీకాంతారావు.. ●గురుపౌర్ణమి సందర్బంగా పేదలకు శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్ దంపతులు ఆర్థికసాయం.. ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) ...

బగలాముఖీ శక్తిపీఠంలో పౌర్ణిమా పర్వదినం సందర్బంగా అమ్మవారికి మహమంత్ర హావనము…..

●అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు.. ●శ్రీదక్షిణమూర్తి, శ్రీవ్యాస భగవానులు, శ్రీశంకరభగవత్పాదాచార్యుల విగ్రహాలకు విశేష అభిషేక, అర్చనలు.. ●అమ్మవారి భక్తులకు అన్నదానం చేసిన శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ జిన్నారం ...

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

●గురుదంపతులకు ఘనంగా సన్మానం…… ●గురుపౌర్ణమి సందర్బంగా అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల లక్ష్మీవెంకటేశ్వర శర్మ దంపతులను సన్మానించిన పబ్బ రమేష్ గుప్త దంపతులు.. ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) ...

భగలాముఖి సన్నిధిలో భక్తుల సందడి

●అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ●శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ●గురు పౌర్ణమి సందర్భంగా భగలాముఖి అమ్మవారికి అభిషేకం విశేష పూజలు ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట ...

ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా మెలగాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) సమాజంలో ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా మెలగాల్సిన అవసరం ఉందని శ్రీ గురు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. శివంపేట ...

విద్యుదాఘాతంతో గేదె మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండలం రెడ్యా తండా గ్రామపంచాయతీ వెంకయ్య తాండకు చెందిన పాండు పాడి గేదే విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈరోజు పాడి ...

పదో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డి కెనాల్ ...

పదో రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డి కెనాల్ ...

అంగన్వాడికి వెళ్లే రోడ్డును మెరుగుపరచండి’

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే దారి దుర్వినియోగంగా తయారయ్యిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు అంతా గుంతల ...

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రత్యేక పూజలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) శివ్వంపేట మండలంలోని సికింద్లాపూర్ గ్రామ శివారులో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మెదక్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ...