kana bai

ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పెట్టిన డిమాండ్లు అంగీకరించడం..

ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పెట్టిన డిమాండ్లు అంగీకరించడం.. -మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అనడానికి నిదర్శనం -చందూరి హన్మాండ్లు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మహారాష్ట్ర లో ఈ ...

పత్తి ధర క్వింటా రూ.7,000..

పత్తి ధర క్వింటా రూ.7,000.. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఎట్టకేలకు పత్తి ధర రూ.7,000 మార్క్ చేరుకుంది. నెల రోజులుగా రూ.7 వేల కంటే తక్కువగా పలుకుతున్న పత్తి ధర ...

మనుషులే కాదు జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి..

మనుషులే కాదు జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి..– అలాంటి దృశ్యం.కెమెరా కళ్ళకు చిక్కింది -శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా..అని మొక్కుతున్న వానరం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకీసరగుట్టలోరామలింగేశ్వరస్వామి ...

మణిపుర్‌లో మళ్లీ హింస 11 మంది మిలిటెంట్లు హతం..

మణిపుర్‌లో మళ్లీ హింస 11 మంది మిలిటెంట్లు హతం.. ఇంఫాల్‌ మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పుల్లో 11 మంది సాయుధులు ...

ఎంతటి వారైనా ఎవ్వర్నీ వదలము..

ఎంతటి వారైనా ఎవ్వర్నీ వదలము.. -అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు -దర్యాప్తు కొనసాగుతుంది -కలెక్టర్ ను సురేష్ నమ్మించి గ్రామంలోకి తీసుకెళ్లాడు కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందని ...

కలెక్టర్‌పై దాడి ప్రభుత్వం సీరియస్..!!

కలెక్టర్‌పై దాడి ప్రభుత్వం సీరియస్..!! హైదరాబాద్ డెస్క్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన పై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీ కి ఆదేశాలు ఇచ్చింది. ...

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..?

  నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..? హైదరాబాద్ డెస్క్ నవంబర్ 12 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఢిల్లీలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘అడ్డా’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారని తెలిసింది,ఉదయం ...

టీజీపీఎస్పీ చైర్మన్ నియమానికి నోటిఫికేషన్..

టీజీపీఎస్పీ చైర్మన్ నియమానికి నోటిఫికేషన్.. హైదరాబాద్:నవంబర్ 12తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ...

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు రాష్ట్ర సమాచార కమిషన్..

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు రాష్ట్ర సమాచార కమిషన్.. ఆంధ్రప్రదేశ్ అమరావతి నవంబర్ 12: ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది ...

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి..

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి.. ఆర్డీవో కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జీవోలను అమలుపరచండి.సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు శరవేగంగా అభివృద్ధి ...