“ఆదర్శ బ్యాంకు ఆధ్వర్యంలో కొంపల్లి మున్సిపల్ కార్యాలయం లో సైబర్ ఆర్థిక మోసలా తీరు గురించి అవగాహనా సదస్సు ”
కొంపల్లి మున్సిపల్ కార్యాలయము లో ఉదయం సైబర్ నేరాలు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.
ఇసదస్సు లో మున్సిపల్ కమీషనర్ క్రిష్ణ రెడ్డి , ఆదర్శ బ్యాంకు సహాయ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాస్ రావు, పడకంటి వెంకటేశము సదస్సులో మాట్లాడుతూ సైబర్ మోసల వలలో పడకుండా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వ్యక్తిగత అనుభవములు వివరించరు.
కార్యక్రమంలో భాగంగా ఆదర్శ బ్యాంకు సైబర్ క్రైమ్ మోసాల గురించి వారు రచించి ముద్రించిన పుస్తకములను సదస్సులో పాల్గొనిన వారికి ఇవ్వడం జరిగినది. ఇట్టి కార్యక్రమం లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ఇతర ప్రముఖులుతదితరులు పాల్గొన్నారు.