రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు AISF నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600