నిర్మల్ జిల్లా//బాసర
బాసరలో ని ఆర్య వైశ్య సత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం….
సమావేశంలో హాజరైన ముదోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే లు నారాయణ రావు, పటేల్,విఠల్ రెడ్డి,మాజీ మంత్రి.వేణుగోపాల చారి….
హాజరైన ముధోల్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు…
తెలంగాణ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
- ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇల్లు,ఆహార భద్రత కార్డుల జారీ, మహాలక్ష్మి పథకం, హామీలను కట్టుబడి విడతలవారీగా హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక నాయకులకి బలపరచాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ మాజీ మంత్రి వేణుగోపాల చారి ఆదేశాలు అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని వారు సూచించారు ఈ కార్యక్రమంలో బాసర మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్ మరియు జిల్లా కార్యవర్గ కమిటి జిల్లా ఇన్చార్జి శ్రీహర్రావుతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు పాల్గొన్నారు