పెళ్లైంది ఇద్దరు పిల్లలు,వేరే మహిళతో అక్రమ సంబంధం*
*సహనం కోల్పోయిన భార్య గ్రామస్థులతో కలిసి ఇరువురికి దేహశుద్ధి చేశారు*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 11
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం, చుంచుపల్లి తండాలో జరిగిన గాద,అజ్మీరా హరిదాసు మునియా తండాలో గల యస్.జీ.టీ గవర్నమెంట్ టిచర్,ఇతనికి పదహేను సంవత్సరాల క్రిందట విజయ పాల్వంచ పండురంగాపురం అనే మహిళతో వివాహం జరిగింది విరి వివాహ జీవితంలో వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం,యాద విధిగా స్కూల్ టైం కి వెళ్లి స్కూల్ ఐపోగానే వచ్చే హరిదాసు నైట్స్ ఇంటికి రావడం మానేశాడు,అనుమానం వచ్చి భార్య విజయ నిలదీయగా చెప్పే సమాధానం కరెక్ట్ ఉండేది కాదు,భార్య ఒక సారి భర్తను అనుసరించి ఎక్కడికి వెళుతున్నాడు అని వెంబడించగా చుంచుపల్లి తండా లో వేరే విహేతర తో దొరికాడు ఇరువురిని నిలదియగా నిను ఈ మహిళను వివాహం చేసుకున్నాను నితో,నీ పిల్లలతో నాకు ఏటువంటి సంబంధం లేదు నిను ఈ మహితో నే ఉంటాను అని భార్యను కొట్టి పంపించేసాడు పాల్వంచ పోలీస్ స్టేషన్ లో విజయ పిర్యాదు చేయగా యస్.ఐ వారిని పిలిపించి మాటలడగా నిను ఎప్పుడో ఈ మహిళను పెళ్లి చేసుకున్న అని నా భార్య కి నాకు ఏటువంటి సంబంధం లేదు చెప్పారు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు అయిన కానీ ఈ కీచక టీచర్ బుద్ధి మారలేదు ఇంటికి వచ్చి భార్య నీ పలు మార్లు విచక్షణ రహితంగా కొట్టే వాడు,భార్య తల్లితండ్రులు,బందువులు ఎంత చెప్పినా పెడ చెవిన పెట్టి ఆ మహిళ దగ్గరికి వెల్లె వాడు,భార్య విజయకు తన జీతం నుండి ఒక రూపాయి కూడా ఇచ్చే వాడు కాదు,ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నాను వారికి కాలేజీ ఫీజులు కట్టక,ఇంటిలో సరుకులు లేక విజయ ఎన్నో రోజులు పస్తులు పడుకునేది ఓపిక పట్టిన విజయ సహనం కోల్పోయింది,కడుపు మండింది బంధువులతో కలిసి వెళ్లి భర్తకి,మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ పిర్యాదు చేశారు.
కీచక టీచర్ కి దేహశుద్ధి
by Naddi Sai
Published On: February 11, 2025 10:01 pm
