Site icon PRASHNA AYUDHAM

యడమకంటి” వారిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డా౹౹ తెల్లం

IMG 20241118 WA0088

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయులు, మాజీ ప్రజాప్రతినిధులు  యడమకంటి రోసిరెడ్డి” గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా.నేడు సారపాకలోని వారి స్వగృహానికి చేరుకొని ఆత్మీయంగా పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు.భద్రాద్రి ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు.ఈ కార్యక్రమంలో
భద్రాచలం మండల నాయకులు దొడ్డిపట్ల కోటేశ్వరరావు-సిసి కళ్యాణ్ -ఇతర నాయకులు, కార్యకర్తలు, రోసిరెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version