Site icon PRASHNA AYUDHAM

భద్రాచలం ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక.

IMG 20241122 WA0239

భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా ఎం ఎస్ పి మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భద్రాచలం మండల నూతన కమిటీ ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కమిటీలో
గౌరవ అధ్యక్షులు సుదుల వీరాస్వామి మాదిగ
అధ్యక్షులు బొక్క వినేష్ మాదిగ
ఉపాఆధ్యాకక్షులు కారుమంచి.సతీష్ మాదిగ
ప్రచారకర్యాధికారి  పేరాల శోభన్ బాబు
కోశాఖాధికారీ కనుకు శ్రీనివాస్ మాదిగ
గౌరవ సలహదారులు గా :- మురికిపూడి వీర్రాజు మాదిగ
మొత్తం 11 మందితో ఒక కొత్త కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కమిటీ నిర్మాణం లో ఈసంపల్లి కృష్ణ మాదిగ సభ అధ్యక్షులుగా ఉండి కమిటీ ని ప్రకటించరు
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు బోయ జగన్నాధం మాదిగ గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య మాదిగ.
ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు దెపంగి రామయ్య మాదిగ .
ఎమ్మార్పీఎస్ కమిటీ కానివీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ సీనియర్ నాయకులు రావుల పల్లి ఈశ్వరయ్య మాదిగ,వొంగూరి రామ్మూర్తి మాదిగ,చింతల మోహనరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు..
అనంతరం MRPS మరియు MSP అధికార ప్రతినిధిగా ఉన్నా అలవాలా రాజా ను సంగం నుండి తొలిగించడం జరిగింది.
జిల్లా నాయకులకు నష్టం కలిగించే పనులు చేయటం సంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందున్న అతనిని తొలిగించుటకు జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Exit mobile version