భద్రాచలం రాకపోకలు నిలిపివేత

భద్రాచలం రాకపోకలు నిలిపివేత

వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం, ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో రాకపోకలు ఆపివేసినట్లు తెలిపారు. దీనిని గమనించి ఏటురునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని వాహనదారులకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment