Site icon PRASHNA AYUDHAM

వరంగల్ ఎన్ఐటికి భైంసా విద్యార్థి ఎంపిక…

ప్రశ్నాయుధం ప్రతినిధి జులై 25 ప్రతినిధి జులై 25

వరంగల్ ఎన్ఐటికి భైంసా విద్యార్థి ఎంపికవరంగల్ ఎన్ఐటిలో భైంసాకు చెందిన ఎల్. ప్రభాస్ అనే విద్యార్థి బి. టెక్ (ఈసిఈ ) విభాగంలో సీటు సాధించారు. భైంసాలోని రామ్ నగర్ చెందిన లాభిశెట్టి ప్రవీణ్ రాధికల కుమారుడు జెఇఇ మెయిన్స్ లో మంచి ప్రతిభ కనబర్చడంతో జోస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటిలో సీటు దక్కింది. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.

Exit mobile version