తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాబోయే 99 రోజుల కార్యాచరణపై నిజామాబాద్ పోలీస్ శాఖ సన్నద్ధమైంది. ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేయనున్న ఈ ప్రణాళిక లక్ష్యాలను అధికారులకు వివరించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600