ముత్తంగిలో భారత్ జవాన్ లు, మిషన్ సింధుర్ కు మద్దతుగా ర్యాలీ

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): పాకిస్తాన్ వ్యతిరేకంగా.. భారత్ జవాన్ లు, మిషన్ సింధుర్ కు మద్దతుగా ముత్తంగి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి ముత్తంగి గ్రామంలోని విజేత కాలనీ, సాయిప్రియ కాలనీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజేత కాలనీ అధ్యక్షుడు ఆయిల్ రెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, సాయిప్రియ కాలనీ అధ్యక్షులు, శ్రీ శివాలయ కమిటీ అడ్వయిజర్ వై. శ్రీధర్ రెడ్డి, ఎం.గోవర్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment