డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: మంత్రి దామోదర..

ప్రభుత్వ డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: మంత్రి దామోదర..

 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లకు,సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు.డ్యూటీ సమయంలో వారు ఆస్పత్రుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, బయో మెట్రిక్ మిషన్లు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇన్ అండ్ అవుట్ హాజరును నమోదు చేయాలని, నెలలో కనీసం రెండు సార్లు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now