అక్రమ గో రవాణా కలిసి పట్టుకున్న బిజెపి
పాల్వంచ పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి అక్రమ గో రవాణా జరుగుతున్నటువంటి డీసీఎం వ్యానుని పట్టుకోవడం జరిగింది పక్కా సమాచారం మేరకు మా బృందం ఇందిరాకాలనీ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర మేము ఆ వ్యానుని అడ్డగించగా ఆ వ్యాను డ్రైవర్ అతివేగముగా మమ్ములను తప్పించి వెళుతుంటే మేము దానిని ఫాలో అయ్యి పాలవంచ బస్టాండ్ సెంటర్ పోలీస్ స్టేషన్ ముందు దాన్ని అడ్డగించి ఆపడం జరిగింది వెంటనే పోలీసు వారికి సమాచారం అందించగా వారు వచ్చి వ్యాన్ లో పరీక్షించగా దాని లోపల చిన్న చిన్న ఆవు దూడలు ఆవులు సుమారు 25 నుంచి 30 ఉన్నట్లు నిర్ధారించి పోలీసు ఆ దినంలోకి తీసుకుని వెళ్లారు వ్యాను డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ గోమాతలు వి ఎం బంజర్ నుండి హైదరాబాదు వెళుతున్నాయని చెప్పాడు ఎవరిది అని అడగగా వియ్యం బంజర్ లో ఉన్నటువంటి మోయిష్ అనే ముస్లిం వ్యక్తికి సంబంధించిన అనే డ్రైవర్ చెప్పాడు ఈ రవాణాకి బాధ్యులైనటువంటి వారిని ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మన పాలవంచ టౌన్ ఎస్ హెచ్ ఓకి మేము దరఖాస్తు ఇవ్వటం జరిగింద ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భూక్య రవి నాయక్ గంధం నాగేంద్ర ప్రసాద్ గౌడ్.బట్టు శివ.బొమ్మినేని క్రాంతి కుమార్.వంశీ కుమార్ ధరావత్ నరేష్.