Site icon PRASHNA AYUDHAM

బిజెపి సభ్యత్వం వేగవంతం చేయాలి..

సభ్యత్వం

బిజెపి సభ్యత్వం వేగవంతం చేయాలి..

-బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపి సభ్యత్వం వేగవంతం చేయాలని భిక్నుర్ మండల కేంద్రంలో బీజేపీ భిక్నుర్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్షారెడ్డి మాట్లాడుతూ. బీజేపీ ప్రపంచంలో అత్యధిక సభ్యులు అన్న పార్టీ అని బీజేపీ కుటుంబంలోని పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారిని చేర్పించాల్సిన భాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందని అన్నారు. ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కలిసి సభ్యత్వం ఇప్పించాలని అన్నారు. అంతే కాకుండా పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఉపాద్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల నమోదు చేయించాలని అన్నారు.

Exit mobile version