బిజెపి పార్టీ రచ్చబండ కార్యక్రమం 

బిజెపి పార్టీ రచ్చబండ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జూన్ 22

బిజెపి పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం రోజున కన్కల్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్రావు, రావడం జరిగింది. అదేవిధంగా మండల ప్రెసిడెంట్ వెల్మ సంతోష్ రెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జ్ పుల్గం, రవీందర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు పుల్గం, వెంకట్ రెడ్డి, మర్రి రనిల్ రెడ్డి, మరియు బిజెపి పార్టీ కార్యకర్తలు, సుమారుగా 25 మంది పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment