హుతాత్మ దివాస్ సందర్భంగా రక్త దాన శిబిరం..

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కామారెడ్డి..

-హుతాత్మ దివాస్ సందర్భంగా
రక్త దాన శిబిరం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:

అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోఠారి బ్రదర్స్ మరియు ఎందరో ప్రాణాలను బలిదానం ఇచ్చినటువంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థం గా విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బందువు ప్రతి సంవత్సరం నవంబర్ నెల లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క హిందూ బంధువు బజరంగ్దళ్ కార్యకర్త రక్తదానం చేయగలరని కోరుకుంటున్నాను.
ముఖ్య గమనిక రక్తం దానం ఇచ్చేవారు 15 రోజుల ముందు నుండి ఎలాంటి టాబ్లెట్స్ ఇంజక్షన్లు తీసుకుంటే వారు రక్తదానానికి అర్హులు కాదు అలాగే రక్తదానం ఇచ్చేవారు మధ్యాహ్నం భోజనం చేసి రాగలరు
సమయం 14/11/2024 గురువారం మధ్యాహ్నం 2 గంటలకు స్థలం కెబిఎస్ బ్లడ్ బ్యాంక్ కావేరి హోటల్ పైన నిజాంసాగర్ చౌరస్తా, కామారెడ్డి.

Join WhatsApp

Join Now