విజయదశమి సందర్భంగా
లింగాలపల్లి,మల్లారం కాలనీ లో కన్నుల పండుగ గా జరిగిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథులు గా పాల్గొన్నా దమ్మపేట మండల మాజీ ఎల్ ఎస్ సీ ఎస్ . జోగేశ్వరరావు,అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పరిధి లో లింగాలపల్లి,మల్లారం కాలనీ లో మహిళల ఆహ్వానం మెరకు ముఖ్య అతిథులు గా అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ నియోజిక వర్గ రాజకీయ నాయకులు దమ్మపేట మండల మాజీ ఎల్ ఎస్ సి ఎస్ చైర్మన్ రావు.జోగేశ్వరావు , బి ఆర్ ఎస్ పార్టీ నియోజిక వర్గ నాయకులు సోయం వీరభద్రం గార్లు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి బతుకమ్మ ధర్శించుకొని,పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు .తదుపరి లింగాలపల్లి ఆడపడుచులు ముఖ్య అతిథులు రావు జోగేశ్వరరావు,సోయం వీరభద్రం లకు లింగాలపల్లి ఆడపడుచులు శాలువ కప్పి సత్కారించిన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సోయం వీరభద్రం మట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా అవతరించిన తదుపరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారం లో వచ్చిన సమయం లో కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నా సమయం లో బతుకమ్మ ని వెలుగులోకి తిసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పండుగ చేసారు అని గుర్తు చేసారు…తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు కి నిలువుటద్దం బతుకమ్మ పండుగ అని…పూలను పూజించి,ప్రకృతి ని ఆరాధించి,పసుపును ముద్ద గా చేసి నిండు మనసు తో గౌరమ్మ కొలిచే నిండుఅయ్యిన తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ అని సోయం వీరభద్రం అన్నారు. తదుపరి వడ్లగూడెం,పార్కెలగండి గ్రామల్లో అలయ కమిటీ అధ్యక్షులు కాకా.శివ శంకర్ ప్రసాద్ ఆహ్వానం మెరకు విజయదశమి సందర్భంగా దుర్గమ్మ ని ధర్శించుకొని,పూజ కార్యక్రమం లో పాల్గొన్నా అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్్ నియోజిక వర్గ నాయకులు రావు.జోగేశ్వరరావు ,మరియు సోయం.వీరభద్రం ముఖ్య అతిథులు విచ్చేసిన వారికి కమిటీ సభ్యులు శాలువలు తో సత్కారించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మట్లాడుతూ దుర్గమ్మ దివ్య ఆశిస్సులు సమస్త ప్రజల పై ఉండాలి అని పాడిపంటలు,సుఖ సంతోషల తో వర్ధిల్లాలి అని అన్నారు
ఈ కార్యక్రమం లో సోయం సత్యనారాయణ,గుండి లాలూ,సున్నం.వీరభద్రం,సరియం.విజయ్ కుమార్,మాజీ ఎంపీటీసీ గంటా.వెంకటేశ్వరరావు సోయం.వెంకటమ్మ,పొట్టా.సాయి,కాకా సరస్వతి,సరియం.విమల,కాక రామచంద్రరావు,మడకం జయరాజ్,పద్దం అశోక్
అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే.వీరాస్వామి మరియు మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు