Site icon PRASHNA AYUDHAM

విద్యుదాఘాతంతో గేదె మృతి

Screenshot 2024 07 21 19 48 28 94 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం రెడ్యా తండా గ్రామపంచాయతీ వెంకయ్య తాండకు చెందిన పాండు పాడి గేదే విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈరోజు పాడి గేదే మేత మేస్తూ విద్యుత్ స్తంభాన్ని తాకింది. స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో పాడి గేదే అక్కడికక్కడే మృతి చెందింది. పాడి గేదే మృతితో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తాండావాసులు కోరారు.

Exit mobile version