ర్యాలీలో పాల్గొన్న లచ్చాపురం అంబేద్కర్ యూత్
ప్రశ్నాయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి మే 10
దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారత్ పై పాకిస్తాన్ దాడి చేసిన క్రమంలో వీరమరణం పొందిన. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కాల్లి తండాకు చెందిన మురళి నాయక్ జవాన్ దేశ సరిహద్దుల్లో పహారకాస్తు. వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కోసం. కొవ్వొత్తుల ర్యాలీ లో లచ్చపురం గ్రామం అంబేద్కర్ యూత్, గిద్ద సాయి, కోట కన్నారావు, రాయల పుల్లారావు. లచ్చిరాం, నార్లపాటి రామకృష్ణ, రావూరి వీరయ్య, కంకిపాటి రాంబాబు, రావూరి శీను, నల్లగట్ల వెస్లీ, పండు యువకులు పాల్గొన్నారు.