హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు..

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు..

IMG 20240831 WA0055

హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులునిజాంపేట్ మున్సిపల్ కమిషనర్..చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్..HMDA ఏపీవో, బాచుపల్లి తహశీల్దార్‌, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసునమోదు.EOWలో కేసు నమోదు చేసిన పోలీసులు.

Join WhatsApp

Join Now