తెలంగాణ
దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ...
హనుమాన్ ఆలయంలో మాదిరి ప్రిథ్వీరాజ్ పూజలు
సంగారెడ్డి/పటాన్ చెరు, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పటాన్చెరులోని ...
పీఏసీఎస్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆంజనేయులుగౌడ్
మెదక్/నర్సాపూర్, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): హత్నూర మండలం గుండ్లమాచునూరు గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ బేగరి సాయిలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని గురువారం మెదక్ జిల్లా ...
లేబర్ కోడ్లు రద్దు చేయాలి!
*లేబర్ కోడ్లు రద్దు చేయాలి!అసంఘటితరంగ కార్మికులకి సమగ్ర చట్టం తేవాలని కోరుతూ జులై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి!* *సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కార్మికులకు పిలుపు!* పార్వతీపురం ...
ఘనంగా అరకు పార్లమెంటరీ మహానాడు.
*ఘనంగా అరకు పార్లమెంటరీ మహానాడు..* పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 22 ( కృష్ణ ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర ...
గరుగుబిల్లి టిడిపి కన్వీనర్ నియామకంపై ఎమ్మెల్యేకు వినతి
గరుగుబిల్లి టిడిపి కన్వీనర్ నియామకంపై ఎమ్మెల్యేకు వినతి పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 22 ( ప్రశ్న ఆయుధం మరణ న్యూస్) దత్తి మహేశ్వర రావు గరుగుబిల్లి మండలం టిడిపి కన్వీనర్ ...
ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక
ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం వడగళ్ల వానతో గాలిలో భారీ కుదుపులు విమానంలో టీఎంసీ ఎంపీ ...
బావిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి
బావిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి ప్రశ్న ఆయుధం 22 మే ( బాన్సువాడ ప్రతినిధి) వర్ని మండలం సిద్ధపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లి నీటిలో ...
పాకిస్తాన్ ముక్కలు: బలూచిస్తానే కాదు.. సింధూవేశ్ కూడా !
పాకిస్తాన్ ముక్కలు: బలూచిస్తానే కాదు.. సింధూవేశ్ కూడా ! పాకిస్తాన్ లో మరో ప్రాంతంలో వేర్పాటు వాదం ప్రారంభమైంది. సింధ్ ప్రాంత ప్రజలంతా తమను సింధూవేశ్ గా గుర్తించాలని ప్రత్యేక దేశంగా చేయాలన్న ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు..
*ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు..* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరోజు ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ...