వ్యాపారం

కాంగ్రెస్ పార్టీ బలోపేతిమే లక్ష్యంగా పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి..    కామారెడ్డి జిల్లా బిక్కనూర్  (ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 04:    మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ...

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు..

రేషన్, ఆరోగ్య కార్డుల స్థానంలో సంక్షేమ పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ మేరకు ...

సైబర్ క్రిమినల్స్‌ కోసం సిబిఐ సోదాలు..

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రిమినల్స్‌ కోసం సిబిఐ సోదాలు.. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రిమినల్స్‌పై సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరస్థులను పట్టుకోవడానికి సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ, హైదరాబాద్, విశాఖపట్నం సహా ...

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి – తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ డిమాండ్ ప్రశ్న ఆయుధం , సెప్టెంబర్ 29, కామారెడ్డి ...

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ ...

హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత..

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సీ బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థినులు. హాస్టల్లో చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు.అస్వస్థతకు గురైన ...

దిగ్విజయంగా పూర్తి

ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!!

ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!! మిత్రులారా…! ఎదుటి వారిని  ఒక్క  మాట అనడానికి ముందు  బాగా ఆలోచించాలి నిజా  నిజాలు తెలుసుకోవాలి ఎదుటివారి  స్థానంలో  ఉండి చూడాలి ఒకసారి ...

తిరుపతి లడ్డు ఒక అత్యంత పవిత్రమైన ప్రసాదం..

తిరుపతి లడ్డు ఒక అత్యంత పవిత్రమైన ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ లడ్డు, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సందర్శనకు వచ్చే భక్తుల ఆధ్యాత్మిక ...

బగ్గు మంటున్న బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 22 క్యారెట్ల ...

అక్రమ మైనింగ్ వల్లే ఈ వరదలు …!!

చట్ట విరుద్ధ మైనింగ్ వల్లే బుడమేరు వరద: కేంద్ర మంత్రి..   విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబు యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. విజయవాడ ...