వ్యాపారం

దిగ్విజయంగా పూర్తి

ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!!

ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!! మిత్రులారా…! ఎదుటి వారిని  ఒక్క  మాట అనడానికి ముందు  బాగా ఆలోచించాలి నిజా  నిజాలు తెలుసుకోవాలి ఎదుటివారి  స్థానంలో  ఉండి చూడాలి ఒకసారి ...

తిరుపతి లడ్డు ఒక అత్యంత పవిత్రమైన ప్రసాదం..

తిరుపతి లడ్డు ఒక అత్యంత పవిత్రమైన ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ లడ్డు, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సందర్శనకు వచ్చే భక్తుల ఆధ్యాత్మిక ...

బగ్గు మంటున్న బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 22 క్యారెట్ల ...

అక్రమ మైనింగ్ వల్లే ఈ వరదలు …!!

చట్ట విరుద్ధ మైనింగ్ వల్లే బుడమేరు వరద: కేంద్ర మంత్రి..   విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబు యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. విజయవాడ ...

“గోల్డ్ ఫ్యామిలీ హల్ చల్ “…!!

*తిరుమల తిరుపతిలో గోల్డ్‌ ఫ్యామిలీ హల్‌చల్‌…!* తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్‌ ఫ్యామిలీ ఈరోజు శుక్రవారం హల్‌చల్‌ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది ...

బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి:రాహుల్ గాంధీ

బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి:రాహుల్ గాంధీ.. కేంద్రంలోని వివిధ శాఖల్లో నేరుగా నియమించే ప్రక్రియ (లేటరల్ ఎంట్రీ) ఆగిపోయింది. విపక్షాలు ఒత్తిడికి చివరికి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2018 నుంచి అమలవుతున్న ఈ ...

దువ్వాడ దుమ్ముదుమారం..

దువ్వాడ దుమ్ముదుమారం.. దువ్వాడ ఫైల్స్‌ మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటికి తాను కూడా వెళతానని దివ్వల మాధురి పేర్కొన్నారు. ఇప్పటికే 10 రోజులకు పైగా దువ్వాడ ఇంటి ముందు ఆయన ...

శ్రావణ మాసంలో కొండ దిగిన కోడి..

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చు న్న చికెన్‌ ధరలు దిగొచ్చా యి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. ...

98 శాతం యాప్‌లు మోసపూరితాలే!

ఒక స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఏ వీడియోలు చూడాలి, ఆన్‌లైన్‌లో ఏ వస్తువులు కొనాలి, చివరికి ఫోన్‌ ఎలా వాడాలనేది కూడా వారి చేతుల్లో ఉండటంలేదు!. వివిధ కంపెనీలూ అప్లికేషన్లు చెబుతున్నట్లే తాము ఫోన్‌ ...

ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన..

  ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులాగా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 70 దేశాలకు పాకి ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఈ మంకీ పాక్స్ కారణంగా ...