ఎడిటర్ పేజీ
వైసిపి గుండాల ఆగడాలు.. అధికారం పోయినా మారని వైసిపి దుర్మార్గాలు ..
ఆగని వైసిపి గుండాల ఆగడాలు.. అధికారం పోయినా మారని వైసిపి దుర్మార్గాలు గిరిజన మహిళ గుడిసెను తగులబెట్టించిన వైసీపీ నాయకుడు.. నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టి యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ ...
రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో మాత్రం కేసీఆర్ను ఫాలో అవుతుండటం గమనార్హం..
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమ మార్క్ చూపిస్తున్నారు. ...
గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో ఒక్కరోజు సమ్మె చేస్తున్నటువంటి గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ కార్మికుల్ని పర్మనెంట్ చేసి కనీసం వేతనం అమలు చేయాలని,మల్టీపర్పస్ ...
డాక్టర్ కృష్ణ ను సన్మానించిన జర్నలిస్టులు… స్నేహితులు…
జర్నలిజం లో పీహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించి అరుదైన ఘనతను పొందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు ఇటీవల ఎల్.ఎల్.బి హానర్స్ ...
ముంబైలో గంగపుత్రులచే ఎల్లమ్మ బోనాలు..
బెస్త గంగపుత్ర సంఘం ముంబై (అంధేరి) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అంధేరి వెస్ట్ గావ్ దేవి డొంగ్రి నుంచి తెలుగు మహిళలు భారీ బోనాల ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ ...
అభివృద్ధికి అంకితం .. అందుకోండి మా వందనం
అభివృద్ధికి అంకితం .. అందుకోండి మా వందనం కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి అశోక్ షాద్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు పార్టీలకతీతంగా తరలివచ్చిన టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ...
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 16 విన్నతులు..
విజయవాడ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ...
బంగ్లాదేశ్: అక్కడ జరుగేది హిందూముస్లింల గొడవాలు కావు..
బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ లో జరుగుతున్న ప్రచారం ప్రపంచాన్ని సైతం నివ్వెర పరుస్తోంది. అక్కడ జరుగుతోంది వేరు.. భారత్ లో జరుగుతున్న ప్రచారం వేరు.ఓ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అంటూ ...
నాన్నా.. నన్ను కాపాడు అంటూ తండ్రి చేతిలో ప్రాణాలు వదిలిన కూతురు..
అనారోగ్యంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్దిని మృతి ఆ సిఫాబాద్ – గుండాయిపేటకు చెందిన పూజ(16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి జ్వరమొచ్చింది ఇంటికి ...
నేలాఖరులోగా నామినేటెడ్ పదవులు..
25కిపైగా కార్పొరేషన్ పదవుల భర్తీ యోచనలో సీఎం రేవంత్.. సిఎం అమెరికా నుంచి తిరిగి రాగానే ఢిల్లీకి.. టీపీసీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ అంశాలకు లైన్క్లియర్ అయ్యే చాన్స్.. మూడు, నాలుగు కీలక ...