ఎడిటర్ పేజీ

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..!!!

  శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 13వందలా 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం ...

100 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద

ఆషాడం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు.కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు ...

నీలం మధు కు ఘనస్వాగతం పలికిన కర్ణాటక కోలి సమాజ్ నేతలు

ఘనస్వాగతం పలికిన కర్ణాటక కోలి సమాజ్ నేతల. రాష్ట్ర సరిహద్దుల నుంచే గ్రామ గ్రామాన స్వాగతం పలికిన నాయకులు.. ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోను-నీలం మధు ముదిరాజ్.. కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం పర్యటనకు ...

దివ్యాంగుల నిరసన దీక్ష 5వ రోజు..

దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నాం బ్రహ్మయ్య డిమాండ్ చేశారు.దివ్యాంగులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి ...

బిజెపి, టిడిపి పార్టీలకు గుణపాఠం తప్పదు

చంద్రుగొండలో ఇల్లంగి. బాలకృష్ణ అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాలమృత వీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాలల బాధ్యుడు భేతి. నాగబాబు మాట్లాడుతూ వర్గీకరణ పోరాటంలో మరణించిన ...

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి:అనిల్ పటేల్

  మున్నూరు కాపులు ఇకనైనా కళ్ళు తెరవాలి. గతంలో ప్రస్తుత మంత్రి  శ్రీధర్ బాబు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్లో కనబడని మున్నూరు కాపు కార్పొరేషన్. ఇకనైనా మున్నూరు కాపు ...

నీట్‌ అవసరం ఇక ఉండదా?

నీట్‌ అవసరం ఇక ఉండదా? *12వ తరగతి కోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదన* *9, 10, 11 తరగతుల మార్కులూ కలిపే విధానం* *అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ* *కేంద్ర విద్యా ...

సాగు డమాల్..రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం..

గతేడాది ఇదే సమయానికి దాదాపు కోటి ఎకరాల్లో పంటలు. ఈఏడాది ఇప్పటివరకు దాదాపు 84.59 లక్షల ఎకరాలకే పరిమితం. 15.30 లక్షల ఎకరాల మేర తగ్గిన సాగు  వానాకాలంలో 66 లక్షల ఎకరాల్లో ...

శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు..

2009లో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుందన్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ ఏటికేడు పెద్దదవుతున్నా రిపేర్లు చేయించని ప్రభుత్వాలు నిధులు కేటాయించడానికీ ...

ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ..

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు..!! ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో.. ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసుప ...