ఎడిటర్ పేజీ

ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల హెచ్చరిక.

  ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్సా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే గడ్డం వినోద్ ...

రూ.100 కోట్ల విలువ చేసే భూదాన్భూములకు ఎసరు..!

వెలుగులోకి మేడ్చల్ ఎమ్మార్వో శైలజ నిర్వాకం నిషేధిత జాబితాలో ఉన్న 5.04 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చే కుట్ర భూదాన్ యజ్ఞబోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్కు సిఫారసు ...

నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్

*నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్* ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఖిల్లా రోడ్డు చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు ...

మరో అవినీతి తిమింగలం

*నిజామాబాద్ * మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం… ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, కామారెడ్డి : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ...

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు .. ? ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, హైదరాబాద్ : మనం పక్కోడి వాకిట్లో చెత్త వేసి మన మంది మార్బలంతో వాడిదే తప్పు ...

సదాశివనగర్ ఎస్ ఐ గా భాద్యతలు తీసుకున్న రంజిత్

ఎస్ ఐ గా భాద్యతలు తీసుకున్న రంజిత్ కుమార్ ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ఎస్ ఐ గా  రంజిత్ కుమార్ శుక్రవారం ...

నేడు నాగపంచమి..

హిందూ మతంలో నాగ పంచమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోని శుక్ల పక్షం ఐదవ ...

ఇక నుండి ATM లో రేషన్ బియ్యం

ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసిఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.?ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభ మైంది. ఒడిశాలో ...

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ ...

గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ గా బాసు హనుమంతు నాయుడు?

రెండు మూడు రోజుల్లో అధిష్టానం అధికారంగా ప్రకటించే ఛాన్స్… జోష్ లో పార్టీ కార్యకర్తలు.. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగి కేసీఆర్ నుండి రేవంత్ రెడ్డికి అధికారం చేజిక్కాక రాజకీయ వలసలు ...