ఎడిటర్ పేజీ
రేపు విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణి
పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో రేపు విఆర్ ఫౌండేషన్ కన్వీనర్ మొలుగురి యాకయ్య గౌడ్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం ...
అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వానం
అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వాన పలకండి. దానిద్వారా ఇంకా ఎక్కువ అన్న క్యాంటీన్ లు నిర్వహించవచ్చు. పేద వారి ఆకలి తీర్చే అవకాశం ఉంటుంది… ప్రభుత్వం ...
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని దుండగులు వాట్సాప్ నకిలీ ఖాతా
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని దుండగులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్ప్లే పిక్చర్ని వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరే ట్లోని ఏటీవోకు మెసేజ్ చేశారు. ...
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలా..?
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలా..? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలా..? స్వచ్ఛదనం పచ్చదనం ఫ్లెక్సీల పై ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోటో లేకపోవడం వెనక మతలబు ఏంటి…? కాటిపల్లి వెంకటరమణారెడ్డి మౌనం వెనుక మతలబ్ ...
కలెక్టర్ డీపీతో ఫేక్ అకౌంట్ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కలెక్టర్ డీపీతో ఫేక్ అకౌంట్ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల దగ్గర అందినకాడికి ...
వణికించిన వర్షం..2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన
భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా12.6 సెం.మీ. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్కు తగ్గిన వరద ...
కవిత ను బైటకి తీసుకు రావడమే బి ఆర్ ఎస్ ఫస్ట్ ప్రేయార్టీ…!!!
కవిత ను బైటకి తీసుకు రావడమే బి ఆర్ ఎస్ ఫస్ట్ ప్రేయార్టీ…!!! ఎమ్మెల్సీ కవిత జైలు కెళ్లి నెలలు గడిచిపోతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ ...
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది..!!! ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమర్తె. గత కొద్ది రోజులుగా ...
జీఎస్టీపై తీవ్ర చర్చ..
కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ గతజరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి ...