ప్రయాణం
గ్రామ పాలనాధికారుల నియామక ఉత్తర్వుల కోసం హైదరాబాద్ పయనం
గ్రామ పాలనాధికారుల నియామక ఉత్తర్వుల కోసం హైదరాబాద్ పయనం కామారెడ్డి, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం): గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారిని హైదరాబాద్ తరలించేందుకు 7 ప్రత్యేక బస్సులు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ...
నిజామాబాద్లో వినాయక నిమజ్జనం – ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : పోలీసులు
నిజామాబాద్లో వినాయక నిమజ్జనం – ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : పోలీసులు నిజామాబాద్, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం): శనివారం రోజున నగరంలో జరగనున్న వినాయక నిమజ్జనం సందర్భంగా వాహనదారులు కొన్ని ప్రత్యేక ...
టర్కీలో 9 కోట్ల లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే మునిగింది
టర్కీలో 9 కోట్ల లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే మునిగింది టర్కీలో కొత్తగా ప్రారంభించిన లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే క్షణాల్లో మునిగిపోయింది. సుమారు రూ.9 కోట్ల విలువైన 85 అడుగుల పొడవైన ...
భద్రత – సౌకర్యం కోసం ఆధునిక హెలికాప్టర్
సీఎం చంద్రబాబుకు అధునాతన ఫీచర్లతో కొత్త హెలికాఫ్టర్ అమరావతి, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్ మార్చబడింది. పాత బెల్ మోడల్ హెలికాప్టర్ స్థానంలో ...
గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు
గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు వాహనదారులపై టోల్ బాదుడుపై ఎన్హెచ్ఏఐపై సుప్రీంకోర్టు ఫైర్ గుంతలు పడి, ట్రాఫిక్ జామ్ అయిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదని తీర్పు గుంతలు ...
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు….
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు….తప్పిన పెను ప్రమాదం కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ...
వాహనదారులకు గుడ్న్యూస్.. ఇక టోల్ ఛార్జ్ రూ.15లే.. ఆగస్ట్ 15 నుంచి అమలు..!!
FASTag: వాహనదారులకు గుడ్న్యూస్.. ఇక టోల్ ఛార్జ్ రూ.15లే.. ఆగస్ట్ 15 నుంచి అమలు! దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ ...
ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన నాయకులు
మెదక్/నర్సాపూర్, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ ఎంపీ రఘునందన్ రావును రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ పరామర్శించారు. మంగళవారం నాడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ...
నామినేషన్ దాఖలు చేసిన ఇంద్ర గౌడ్
పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసిన ఇంద్ర గౌడ్ గజ్వేల్, 10 ఫిబ్రవరి 2025 : పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసిన ఇంద్ర గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ...
శ్రీ విద్యాధరి క్షేత్రంలో వైభవంగా వార్షికోత్సవ వేడుకలు
వైభవంగా వార్షికోత్సవ వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం, 10 ఫిబ్రవరి 2025 : ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో సోమవారం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం ...