ఫ్యాషన్

హైదరాబాద్ కు కవిత…ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ కార్యకర్తలు..

హైదరాబాద్ కు కవిత…ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ ...

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు..

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు ...

కాంగ్రెస్ మహిళా నేత సరితకు కీలక పదవి.. త్వరలోనే అధికారిక ప్రకటన?

  తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తనదైన మార్క్ పాలనతో ముందుకెళ్తోంది.సీఎం రేవంత్ రెడ్డి పాలనను పటిష్ఠం చేయటంతో పాటు పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా అడుగులు ...

షర్మిలకు చెక్ పెట్టేందుకు జగన్ నయా ప్లాన్?

షర్మిల చేస్తున్న విమర్శలపై స్వయంగా జగన్నోరు మెదపడం లేదు. సజ్జల వంటి నేతలుగతంలో ఆమెపై విమర్శలు గుప్పించినా ఇప్పుడుసైలెంట్ అయ్యారు. షర్మిలను ధీటుగాఎదుర్కొనేందుకు మహిళా నేతలు అయితేనేబాగుంటుంది అని వైసీపీ యోచిస్తోంది. రోజా,విడదల ...

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం పై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. అనంతరం జెడ్పి కార్యాలయం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ...

15న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేది వీరే..

తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు… ఇక జిల్లా కేంద్రాల్లో ...

అడవి పంది దాడి నుండి భర్తను కాపాడిన భార్య.

కొత్తగూడ మండలం,ఓటాయి చిన్న తండాలో రైతుల పై దాడి చేసిన అడవి పంది.అడవి పంది దాడిలో తండాకు చెందిన భానోత్ లచ్చు భార్య కౌసల్య ఇద్దరూ పొలానికి మందుకొట్టుతుండగా ఒక్కసారే అడివి పంది ...

విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

ప్రైవేటు టీవీ న్యూస్‌ చానళ్లకు కేంద్రం ఆదేశం..ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్‌ ...

యువతరం నవ సమాజ నిర్మాణం..ప్రిన్సిపల్ డాక్టర్ రత్న ప్రసాద్..

తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, సామాజిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఎస్.ఎస్.రత్నప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ...

బాధితులకు సత్వర న్యాయం:ఎస్పీ టి . శ్రీనివాస రావు

శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై, బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని, జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అన్నారు.ప్రజావాణి నీ పురస్కరించుకొని సోమవారం నాడు జిల్లా పోలీస్ ...