రాజకీయం
నూతన బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్
నూతన బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 19, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచన మేరకు కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ ...
ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం
*ప్రధానమంత్రి నరేంద్ర మోది అద్యక్షతన కొత్త దిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది* ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు ...
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!!
*బ్రేకింగ్: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!!* న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ...
డాక్టర్ల డిమాండ్కు తాలోగ్గాని బెంగాల్ సర్కార్
*డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గిన బెంగాల్ సర్కార్* హైదరాబాద్:సెప్టెంబర్ 17 పశ్చిమ బెంగాల్లో జూని యర్ వైద్యుల ఆందోళన దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ ...
జగన్ కు లోకేష్ వార్నింగ్…!!
*ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్.* ఫేకు వార్తల జగన్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విమర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జగన్ ...
జమ్ము కాశ్మీర్లో తొలి విడత పోలింగ్..!
*10 ఏండ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో రేపే తొలి విడత పోలింగ్..* *తొలి విడుత పోలింగ్ కు సర్వం సిద్ధం* *హైదరాబాద్:సెప్టెంబర్ 17* జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ...
పారిశుద్ధ కార్మికులకు వస్తువుల పంపిణీ
పారిశుద్ధ కార్మికులకు వస్తువుల పంపిణీ ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 16, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా టేక్రియాల్ పెద్ద చెరువు దగ్గర నిర్వహిస్తున్న శోభాయాత్రలో ...
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు…?
*ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. ప్రక్రియ మొదలైందా..!!* మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వమే ఒక దేశం.. ఒకే ఎన్నికల ప్రక్రియను అమలు ...
రోజా రిటర్న్స్…!!
లైన్ క్లియర్.. రోజా రిటర్న్స్.. ఏం జరుగుతోందో తెలుసా? మొత్తానికి పార్టీ నుంచి ప్రత్యర్థులను పంపడం ద్వారా నగరిలో రోజా మాటకే వైసీపీ అధిక ప్రాధాన్యమిచ్చినట్లైంది. వైసీపీ ఫైర్బ్రాండ్ ఆర్కే రోజా స్పీడ్ ...
అగ్ని పరీక్ష గా రెండు రాష్ట్రలు..!!
బీజేపీకి అగ్ని పరీక్షగా మారిన రెండు రాష్ట్రాల ఎన్నికలు. బీజేపీకి జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసలే అరకొర మెజారిటీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో అధికారం చేపట్టిన ...