Education
గణిత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి మెమొంటో ప్రధానోత్సవం
Headlines: “గణిత ప్రతిభ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ బహుమతులు” “హుజురాబాద్లో గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహం” “70 మంది విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలో ...
వరి రకాల క్షేత్ర ప్రదర్శన
*కెవికె ఆధ్వర్యంలో వరి రకాల ప్రదర్శనపై క్షేత్ర దినోత్సవం* *జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం* జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రైతులకు కె.వి.కె. క్షేత్రంలో సాగు చేస్తున్న అంతర్జాతీయ ...
చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి
*విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి* *ఎక్సైజ్ ఎస్సై సౌమ్య* *జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం* విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.. ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 16, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయంపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ...
2వేలకు పైగా.. గ్రూప్ -4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్..!!
2వేలకు పైగా.. గ్రూప్ -4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్..!! ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్గా ఎంపికైన అభ్యర్థికి గ్రూప్-4 ఉద్యోగం నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్ రెండు ...
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు..
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు.. హాజరుకానున్న 5.36 లక్షల అభ్యర్థులు..!! రాష్ట్ర వ్యాప్తంగా1,401 కేంద్రాలు Group-3 Exams | హైదరాబాద్, నవంబర్16 ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ...
విద్యార్థులు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి…
విద్యార్థులు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి… -కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా -బాలల దినోత్సవ సందర్భంగా పలు పాఠశాలలో విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ ఎల్లారెడ్డి మాజీ ...
యూరో కిడ్స్ పాఠశాల వారి ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలు..
యూరో కిడ్స్ పాఠశాల వారి ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలు.. -ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…. పటాన్చెరు డివిజన్ పరిధిలోని యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ ...
నేటి బాలలే రేపటి పౌరులు..
నేటి బాలలే రేపటి పౌరులు.. -బాలల దినోత్సవ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం, 14 నవంబర్ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం.దాంతో ...
గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 12, కామారెడ్డి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ – 3 ...