మసీదులలో సీసీ కెమెరాలు ఆవిష్కరణ*
కామారెడ్డి జిల్లా గాంధారి
(ప్రశ్న ఆయుధం) జులై 18
గాంధారి మండల కేంద్రంలో గల జామా మసీద్ మరియు కొత్త/ దర్గా మసీదులలో గాంధారి పోలీసుల సూచన మేరకు గాంధారి మసీదు కమిటీ సభ్యులు రెండు మసీదులలో 3 సీసీ కెమెరాలు చొప్పున మొత్తం 6 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ముస్తఫా, గౌస్ మదర్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.