అంగరంగ వైభవంగా ఓణీ కట్టు వేడుక

*అంగరంగ వైభవంగా ఓణీ కట్టు వేడుక*

*ప్రశ్న ఆయుధం, జూన్ 29, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ పరిధి, రాజరాజేశ్వరి కాలనీలోని నివాసితులు కడియాల భవాని శంకర్, కడియాల వీరమణి దంపతుల కుమార్తె చిరంజీవి కడియాల లాస్య కు ఓణీ కట్టు ఉత్సవాన్ని కడియాల అపర్ణ బాబూరావుల నేత్రుత్వంలో, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయుల సమక్షంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన వారందరూ చిరంజీవి కడియాల లాస్యకు ఆ దేవుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆత్మీయతతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment