Site icon PRASHNA AYUDHAM

ఏపీలో డ్రోన్లతో గంజాయి సాగుకు చెక్..

IMG 20241114 WA0028

ఏపీలో డ్రోన్లతో గంజాయి సాగుకు చెక్..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డ్రోన్ల సాయంతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో డ్రోన్ల సాయంతో మూడున్నర ఎకరాల గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. మూడడుగుల ఎత్తు పెరిగిన మొక్కల్ని సైతం కనుగొనేలా హైడెఫినిషన్(హెచ్) చిత్రాలను తీసే మల్టీపిక్సెల్ కెమెరాలను
డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి త్వరలోనే
శ్రీకారం చుట్టనుంది.

Exit mobile version