Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

IMG 20250623 WA1978

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

ప్రశ్న ఆయుధం జూన్ 23:

కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి చెందిన 1)నసీం ఫర్ దోస్త్ w/o హైదర్ షరీఫ్ కి 60,000 రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన సిహెచ్. ఉమా మహేష్ s/o సిహెచ్. త్రిమూర్తి కి 50,000 రూపాయల చెక్కు 3) ఓల్డ్ బోయిన్పల్లి కి చెందిన అయేషా నయీమ్ w/o ఖజానాయుముద్దీన్ కి 60,000వేల రూపాయల చెక్కు,4) ఫతేనగర్ డివిజన్లోని E. ఇంద్రాణి కి 60,000 వేల రూపాయల చెక్కు,5) బాలానగర్ డివిజన్లోని పర్విన్ జహాన్ w/o కాజా నసీర్ అహ్మద్ కి 30,000 వేల రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,60,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మూసాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కుక్కల రమేష్, ఆయాజ్, అస్లాం ,హమీద్ ,రాజ్ పటేల్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version